ఇంతకు బ్రేక్ కావాల్సిన ఆ ఇద్దరు ఎవరో తెలుసా? ఒకరేమో మీరో నితిన్, మరొకరు దర్శకుడు విజయ్ కుమార్ కొండ. ఇష్క్ తర్వాత నితిన్కు `గుండెజారి గల్లంతయ్యిందే` వంటి సూపర్ హిట్ ఇచ్చని దర్శకుడు విజయ్కుమార్ తర్వాత ఎందుకనో నితిన్ కలిసి పనిచేయలేదు. ఇటీవల కాలంలో విజయ్కుమార్ కొండ మరోసారి నితిన్ను కలిసి తన లైన్ వినిపించాడట. లైన్ నితిన్కు చాలా బాగా నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ తయారు చేయమని అన్నాడట. `గుండె జారి గల్లంతయ్యిందే` సినిమా తర్వాత విజయ్ కుమార్ కొండ చేసిన మరో సినిమా ఒకలైలా కోసం
ప్లాప్ కావడంతో ఆయన్ను అందరూ పట్టించుకోవడం మానేశారు. ఇప్పుఉ మళ్లీ నితిన్ దగ్గరకే వచ్చాడు విజయ్ కుమార్ కొండ. మరి ఈ సినిమాతో అయినా సక్సెస్ దక్కి ఇద్దరి బ్రేక్ దొరుకుతుందేమో చూడాలి..
previous post
next post