పూరి, రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ముగింపుకు చేరుకుంటుంది. పూరి, రామ్ కలయికలో సినిమా కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ కాస్త ఆసక్తిని చూపుతున్నారు. పూరి, అండ్ ఛార్మి ఈ సినిమాను 20 కోట్లకు అమ్మాలని చూస్తున్నారట. అయితే డిస్ట్రిబ్యూటర్స్ లెక్క ప్రకారం ఈ సినిమా అన్నీ ఏరియాల్లో 12 కోట్ల రూపాయలను దాటడం లేదని తెలుస్తుంది. నిర్మాతలు ఈ విషయంలోనే కాస్త నిరాశగా ఉన్నారట. ఇంకా సమయం ఉందిగా చూద్దాంలే అని కూడా అనుకుంటున్నారు. మరి ఇస్మార్ట్ శంకర్ వీరి కలలను ఇంకా పెంచి ముందుకు తీసుకెళతాడో లేదోనని.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!