ప్రస్తుతం సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్య ఎక్కువగా ఉన్న సమయంలో .. దీనికి వ్యతిరేకంగానే `మీ టూ` ఉద్యమం కూడా మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహిళలకు లైంగిక వేధింపులు సమస్య కొంత మేర తగ్గినా, పూర్తిగా పొలేదు. ఈ సమస్య తన సినిమాలో ఉండకూడదనుకున్న మల్లేశం మూవీ దర్శకుడు రాజ్ ఓ కొత్త పరిష్కారాన్ని రూపొందించుకున్నాడట. తన సినిమాలో ఉన్న సమయంలో లైంగిక ఆరోపణలను ఫేస్ చేసిన నటీనటులు ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్లిపోవడమే కాదు.. సినిమాకు తద్వారా జరిగే నష్టాన్ని కూడా ఇవ్వాలంటూ కండీషన్ పెట్టుకుని అగ్రిమెంట్పై సంతకం చేసుకున్నాట్ట. మల్లేశం సినిమా జూన్ 21న విడుదల కానుంది.
previous post
next post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!