Acharya: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. కేవలం ఇరవై రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు వార్తలు రావడం జరిగాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ కొరటాల శివ అనే విషయం మనకందరికీ తెలిసిందే.
ముఖ్యంగా రామ్ చరణ్ పాత్ర కేవలం అరగంట పాత్ర అన్నట్లు వస్తున్న వార్తల విషయంలో స్పందించి.. అసలు సినిమా స్టోరీ మొత్తం చుట్టూ తిరుగుతుందని.. కొరటాల చరణ్ నీ హైలెట్ చేయడం జరిగింది. అసలు సినిమా చరణ్ నుండి స్టార్ట్ అవుతుందని ఈ సినిమాలో చరణ్ చనిపోతాడని … చెర్రీ కథ ముందుండి చిరంజీవి నడిపిస్తారని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చరణ్ భావోద్రేక పాత్ర తర్వాత అంతగా ప్రభావితం చేసేది.. పోసాని కృష్ణ మురళి పత్రాన్ని సరికొత్త టాక్ ఇప్పుడు బయటపడింది.
Read More: Chiranjeevi: ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ తో మెగాస్టార్ చిరంజీవి..??
సినిమా లో పోసాని పల్లి వచ్చే సన్నివేశాలు.. చాలా ఎమోషనల్ గా ఉంటాయని… సినిమాని వేరే లెవెల్ లోకి మోసాన్ని పెర్ఫార్మెన్స్ తీసుకెళ్తుందని సినిమా యూనిట్ నుంచి అందుతున్న టాక్స్. ఆచార్య లో చరణ్ పాత్రకు తగ్గ రీతిలో ఎమోషనల్ సన్నివేశాలు.. వెండితెరపై కీలకంగా పండే రీతిలో.. పోసాని కృష్ణమురళి క్యారెక్టర్ కొరటాల డిజైన్ చేసినట్లు సమాచారం. పోసాని కృష్ణ మురళి కొరటాల శివ కి దగ్గర బంధువు కావడంతో .. ఈ మెగా హీరోల సినిమాలలో మంచి రోల్ ఇచ్చినట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో సరికొత్త టాక్ నడుస్తోంది. నటుడు పోసాని కి కూడా చిరంజీవి అన్నా చాలా ప్రత్యేకమైన అభిమానం ఉండటంతో .. క్యారెక్టర్లో జీవించినట్లు సమాచారం.