రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘డిస్కోరాజా’. ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి 24న సినిమా విడుదలవుతుంది. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను జనవరి 18న నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. పాయల్ రాజ్పుత్, నభా నటేశ్, తాన్యా హోప్ హీరోయిన్స్గా నటిసోతన్న ఈ చిత్రంలో బాబీ సింహ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
previous post
next post