హీరో రామ్ ఇప్పుడు `ఇస్మార్ట్ శంకర్` సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. దీని తర్వాత రామ్… తమిళంలో విజయవంతమైన `తడం` సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారని. రామ్ పెద్దనాన్న స్రవంతి రవికిషోర్ `తడం` రీమేక్ హక్కులను సొంతం చేసుకుని వర్క్ చేయించారు. కిషోర్ తిరుమల ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి రెడీ అయిపోయి స్క్రిప్ట్ రెడీ చేశాడు. అయితే ఫైనల్ డ్రాఫ్ట్ విన్న హీరో రామ్కి ఎందుకనో ఆ సినిమా నచ్చలేదట. దాంతో కొత్త కథలను వినాలనుకుంటున్నాడని టాక్. మరిప్పుడు స్రవంతి రవికిషోర్ ఈ సినిమాను మరెవరితో రీమేక్ చేస్తారో చూడాలి.
previous post
next post