Prabhas Yaash: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాష్, ప్రభాస్ ఇద్దరు హీరోలు మంచి ఫామ్ లో ఉన్నారు. ప్రభాస్ బాహుబలి, యాష్ “KGF” సినిమాలు రెండూ కూడా పాన్ ఇండియా నేపథ్యంలో అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. ఈ దెబ్బతో ఈ ఇద్దరి హీరోలకు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇటీవలే యాష్ “KGF 2” తో 1000 కోట్ల క్లబ్బులో కూడా చేరడం జరిగింది. అటువంటి ఈ ఇద్దరు హీరోలు బెంగళూరులో ఒక ఇంట్లో జూన్ 4వ తారీఖు సందడి చేయడం జరిగిందట.
పూర్తి విషయంలోకి వెళితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు జూన్ 4వ తారీఖు కావడంతో యాష్, ప్రభాస్ తో పాటు మరికొంతమంది కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఇంకా నటీనటులు హాజరయ్యారు అట. ఈ పార్టీలో యాష్, ప్రభాస్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం జరిగిందట. ఇద్దరు కూడా సందడిగా మాట్లాడుకుంటూ… వేడుకను మరింత ఆహ్లాదకరంగా మార్చడం జరిగిందట.
యాష్ కి ప్రశాంత్ నీల్ “KGF” రెండు భాగాలతో మర్చిపోలేని హిట్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో “సలార్” సినిమా చేస్తున్నారు. దీంతో ఇద్దరు హీరోలు బర్త్ డే వేడుకలో హాజరు కావటం జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్… ప్రభాస్ తో తర్వాత ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ చేయనున్నారు. ఆ తర్వాత కూడా మరో తెలుగు హీరోతో సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…
దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…