Shruthi Hassan: అప్పట్లో మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన “ప్రేమం” సినిమా తెలుగులో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. మలయాళంలో సాయి పల్లవి మరో హీరో.. కాలేజీ లెక్చరర్ లవ్ పార్ట్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. మలయాళంలో రిలీజ్ అయిన గానీ సౌతిండియాలో సాయిపల్లవి క్రేజ్ ఆ సినిమాతో ఓ రేంజిలో పెరిగిపోయింది. అయితే హీరోయిన్లుగా చాలామంది కొన్ని సినిమాలు అనవసరంగా చేశామని.. ఒరేయ్ ఇంటర్వ్యూలలో చెబుతూ ఉంటారు.
ఈ రీతిగానే తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో శృతిహాసన్ నాగ చైతన్య తో తెలుగులో చేసిన “ప్రేమం” సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. మలయాళంలో సాయి పల్లవి పాత్ర తెలుగు లో శృతి హాసన్ పోషించింది. ఆ సమయంలో తెలుగులో ఓ మాదిరి విజయాన్ని అందుకున్న గాన్ని ట్రోల్స్ బారిన శృతిహాసన్ పడింది. ఈ విషయాన్ని తాజాగా ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ మలయాళం లో సాయి పల్లవి తనని కంపేర్ చేస్తే ట్రోల్ చేశారని… వాటిని చూసి నేను చాలా బాధపడ్డాను అంటూ శృతిహాసన్ అప్పటి విషయాన్ని బయట పెట్టింది.
అంతే కాకుండా అసలు సినిమా పాటించకుండా ఉండాల్సింది అని ఒకానొక సమయంలో… బాగా రియలైజ్ అయ్యాను కూడా అని తెలిపింది. అని సినిమా చేస్తున్న సమయంలో ఆ పాత్రలో బాగా ఎంజాయ్ చేయటం జరిగింది అని పేర్కొంది. దీంతో శృతి హాసన్ చేసిన వ్యక్తి తెలుగు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం శృతి హాసన్ … టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు పెద్ద సినిమాలలో నటిస్తూ ఉంది. ఒకటి ప్రభాస్ నటిస్తున్న “సలార్” మరొకటి గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటిస్తున్న సినిమా. ఈ రెండూ కూడా పెద్ద ప్రాజెక్టులు కావడంతో..శృతి హాసన్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!