బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ కేసు విషయంలో వెలుగులోకి వస్తున్న నిజాలు సంచలనాలు రేపుతున్న సంగతి తెలిసిందే. మూడు పదుల వయసు భారీ క్రేజ్ కలిగిన సుశాంత్ మరణానికి కారణం అసలు కారణం ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి. మొదటి లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉండే సీనియర్లు…. సుశాంత్ ఎదుగుదలను తట్టుకోలేక అతనికి అవకాశాలు ఇవ్వకుండా, రాకుండా చేశారని, నేపోటిజం వలన సుశాంత్ చనిపోయాడని వ్యాఖ్యలు చేశారు. కానీ ఎప్పుడైతే సుశాంత్ కుటుంబ సభ్యులు రియా చక్రవర్తి వల్ల సుశాంత్ చనిపోయాడని…ఆరోపించడంతో పాటు కేసు పెట్టడం జరిగిందో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇదిలా ఉండగా ఇదే తరహాలో ముప్పై సంవత్సరాల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ రేఖ చేతిలో సుశాంత్ ప్లేసులో ఓ ప్రముఖ వ్యాపార వేత్త చనిపోయాడని తాజాగా పాతకాలం నాటి వార్త బయటపడింది. ఆ ప్రముఖ వ్యాపారవేత్త పేరు ముఖేష్ అని…. రియా చక్రవర్తి మాదిరిగానే రేఖ ఆ వ్యాపారవేత్తను మానసికంగా కృంగదీయటంతో పెళ్లి అయిన ఏడు నెలలకే….సీనియర్ హీరోయిన్ రేఖ డ్రెస్ దుప్పటితో సదరు వ్యాపారవేత్త ముఖేష్ ఉరివేసుకొని చనిపోవడం జరిగిందట.
సుశాంత్ కుటుంబ సభ్యులు మాదిరిగానే ఆ బిజినెస్ మెన్ ముఖేష్ కుటుంబ సభ్యులు కూడా రేఖ పై కేసు పెట్టడం జరిగింది. దీంతో ప్రస్తుతం రియా చక్రవర్తి అప్పట్లో రేఖ మాదిరిగానే ఆరోపణలు ఎదుర్కొంటోంది అంటూ అప్పటి సందర్భాన్ని సమీనా షేక్ అనే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ట్విట్టర్ లో పేర్కొంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?