IND vs ENG: T20 ప్రపంచ కప్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. నిన్న మొట్టమొదటి సెమీఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ తో జరగగా… పాకిస్తాన్ గెలవడం జరిగింది. దీంతో ఫైనల్ కి పాక్ చేరుకోవడం జరిగింది. ఇప్పుడు అందరి దృష్టి సెకండ్ సెమి ఫైనల్ మ్యాచ్ పై ఉంది. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరగనున్న ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అన్నది చాలా ఉత్కంఠ భరితంగా మారింది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ మరియు ఇండియా రెండు జట్లు కూడా… అద్భుతంగా రాణించాయి. బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ అన్ని రకాలుగా రెండు టీమ్స్ ఒకే మాదిరి ప్రదర్శన ఇవ్వడం జరిగింది.
దీంతో సెకండ్ సెమి ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది. ఇదిలా ఉంటే ఆడి లైడ్ వేదికగా… జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ అత్యంత కీలకంగా కానుంది. మేటర్ లోకి వెళ్తే ఆడి లైడ్ వేదికగా జరిగిన 11 అంతర్జాతీయ T20 మ్యాచ్ లలో … టాస్ గెలిచిన ప్రతి జట్టు ఓడిపోయింది. దీంతో ఇండియా టాస్ ఓడిపోవాలని… క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే.. ఫైనల్ లో పాక్ తో తలపడనుంది.
ఇదే జరిగితే మళ్లీ 2007వ సంవత్సరం మాదిరిగా t20 ప్రపంచ కప్ లో భారత్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ టోర్నీలో ఆల్రెడీ పాకిస్తాన్ నీ ఇండియా లీగ్ దశలో ఓడించడం జరిగింది. కానీ ఆ టైములో పాకిస్తాన్ టీం పెద్దగా ఫామ్ లో లేదు. అయితే ప్రస్తుతం మాత్రం మంచి…ఫామ్ లో ఉంది. మరి ఇలాంటి తరుణంలో భారత్ పాక్… ఫైనల్ మ్యాచ్ పడితే … క్రికెట్ ప్రేమికులకు నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు.
Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!