NewsOrbit
దైవం న్యూస్

Avoid: ఈ అలవాట్లు మీ ఇంట్లోకి దరిద్రం తెస్తాయి…. అయితే అవి ఏంటో వెంటనే మార్చుకోండి…..??

Avoid laziness on daily basis attitude it gives more effective results on your dreams

Avoid: చాలామంది వారికి తెలియకుండానే అలవాటులో పొరపాటుగా చేసే కొన్ని తప్పులు వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుందని కొంతమంది హెచ్చరిస్తున్నారు. అందుకే దరిద్రాన్ని ఆహ్వానించే ఆ పనులను చేయవద్దని సలహా ఇస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం చక్కగా ఇల్లు నిర్మించుకున్నప్పటికీ వాస్తు నియమాలను పాటించకపోతే ఇంట్లో కొన్ని చెడు అలవాట్లు మరియు కుటుంబ సభ్యులు మార్చుకోకపోతే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్థిక నష్టాలను చూడాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Avoid laziness on daily basis attitude it gives more effective results on your dreams
Avoid laziness on daily basis attitude it gives more effective results on your dreams

అలవాట్లో పొరపాటుగా చేసే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది.అందుకే దరిద్రాన్ని ఆహ్వానించే ఆపనులను చేయవద్దని సలహా ఇస్తున్నారు. కుటుంబ పురోగతికి ఆటంకం కలిగించే చెడ్డ అలవాట్లు ఇవే… వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే సానుకూల సానుభూతి ఆ ఇంటికి శ్రేయస్సును సంతోషాన్ని తీసుకువస్తుంది. ఇక ప్రతికూల శక్తి జీవితంలో అనేక శక్తులను తెస్తుంది. ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించడానికి ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల అలవాట్లు కూడా కారణం అవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే కుటుంబ పురోగతికి ఆటంకం కలిగించే ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యే కొన్ని అలవాటులను మార్చుకోవాలని సూచిస్తున్నారు.

 

ఇక అలాంటి వాటిలో ముఖ్యమైన కొన్ని చెడ్డ అలవాట్లను ప్రస్తుతం మనం తెలుసుకుందాం..

 

బద్ధకం: చాలామంది ఇంటిని శుభ్రంగా ఉంచుకోరు. ఇల్లు ఎప్పుడూ మురికిగా ఉంటుంది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం పాత సామాన్లు విరిగిపోయిన వస్తువులు దర్శనం ఇస్తాయి. బాత్రూంలో కూడా అశుభ్రంగా దర్శనమిస్తాయి. దీనికి కారణం వారిలో ఉండే బద్ధకం.

మంచం పై కూర్చుని భోజనం చేయకూడదు. అలా చేయడం వల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యులకు అప్పులు పెరుగుతాయి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టను చెప్పులను పెట్టకూడదు.

భోజనం చేసిన తర్వాత పాత్రలను ఎప్పటికప్పుడు కడిగేయాలి. వంటగదిని అశుభ్రంగా ఉంచకూడదు. కొంతమంది పాదాలను నేలకు రాస్తూ ఉంటారు. ఇలా పాదాలను నేలకు రాస్తున్నడడం వల్ల శని ప్రవేశిస్తుంది. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మంచం మీద కూర్చుని కాళ్లు ఊపడం వల్ల చాలా ఆర్థిక సమస్యలకు గురి అయ్యి సతమతమవుతూ ఉంటారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

author avatar
bharani jella

Related posts

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju