తిరుమల తిరుపతి దేవస్థానం గుడి తలుపులు తెరుచుకొనున్నాయి. కరోనా కారణంగా నెలల తరబడి మూసి వేసిన గుడి భక్తుల కోసం తెరుచుకునే పనిలో ప్లాన్ చేస్తోంది టీటీడీ ..
ఈ నెల అంటే జూన్ 8 9 తారీఖులలో స్టాఫ్ తో ట్రైల్ రన్ చేస్తున్నారు .. ఆ తరవాత రోజు అంటే జూన్ 10 నాడు గుడి ని లోకల్ జనాలు అంటే తిరుపతి , తిరుమల వాసులని అనుమతిస్తారు. ఆ తరవాత రోజు జూన్ 11 న అందరికీ అనుమతి ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా టీటీడీ ఛైర్మన్ సుబ్బా రెడ్డి తెలపడం జరిగింది. దీంతో వెంకటేశ్వరస్వామి భక్తులలో సంతోషం వెల్లి విరిసింది. మొక్కులతో ఎంతో మంది ఎదురు చూస్తున్న ఈ తరుణం లో టిటిడి నిర్ణయం స్వాగతిస్తున్నారు చాలామంది. అయితే కరోనా కారణంగా రూల్స్ ని సీరియస్ గా ఉంచబోతున్నారు. ఒక్క రోజులో స్వామివారి దర్శనానికి కాస్తంత మందిని మాత్రమే అనుమతించే ఛాన్స్ ఉన్నది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?