Diabetes: రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గుల కారణంగా ఈ సమస్య వస్తుంది ఒక్కసారి షుగర్ బారిన పడితే ప్రతి రోజూ మందులు వేసుకోవాల్సిందే ఈ సమస్య రాకుండా ఉండటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తో పాటు వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.. ఆయుర్వేద పద్ధతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే ఎన్నో చిట్కాలు ఇప్పుడు మీకోసం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మెంతులు: మెంతులు మధుమేహాన్ని నియంత్రణలో ఎంతగానో సహాయపడుతుంది. మెంతులను ఒక గ్లాస్ వాటర్ లో రాత్రి మొత్తం నానబెట్టి తెల్లారి ఉదయం పరగడుపున ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
నేరేడు గింజలు: సాధారణంగా మనమందరం నేరేడు పళ్లను తిన్న తర్వాత వాటిని గింజలను పడేస్తాం. కానీ ఆయుర్వేదంలో షుగర్ వ్యాధిని నియంత్రించడంలో ఒక పెద్ద మెడిసిన్ ఈ గింజలను పొడి చేసుకొని వాడతారు. ఈ పొడిని పరగడుపున గోరువెచ్చని నీటిలో సేవించడం రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఉసిరి: విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరి పండు వలన చర్మసౌందర్య మే కాక డయాబెటిక్ పేషెంట్ లకు ఎంతగానో మేలు చేస్తుంది ఉసిరిపొడిని పరగడుపున 2 టేబుల్ స్పూన్లు నీటిలో లో కలిపి సేవించడం వలన రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.