Diabetes: మధుమేహంతో బాధపడుతున్న వారు మామిడి పండ్లు తినకూడదు అని చెబుతూ ఉంటారు.. మీరు ఏంటి హాయిగా తినమని చెబుతున్నారు అని ఆలోచిస్తున్నారా.!? ఇప్పుడు మనం చెప్పుకోబోయే మామిడి పండ్లు తింటే డయాబెటిక్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవచ్చు.. కాకపోతే వీటి ధరే ఆకాశంలో ఉంటుంది..!
ప్రపంచంలో అరుదుగా లభించే మియాజాకీ మామిడి రకం పండ్లు అదే బ్లాక్ మ్యాంగొస్.. ఈ రకం మామిడి కాయలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. ఈ రకానికి చెందిన మామిడికాయలు కిలో రూ.2.70 లక్షలు ఖరీదు. ఈ రకం మామిడి కాయలను సంకల్ప్ పండిస్తున్నారు. బ్లాక్ మ్యాంగొస్ తింటే డయాబెటిస్ తగ్గుతుందని తెలుసుకున్నా షుగర్ పేషెంట్స్ ఈ కాయలను కొనడానికి క్యూ కడుతున్నారు. అత్యంత అరుదుగా దొరికే ఈ రకం పండ్లు చక్కటి రుచిని అందించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
ఇంత ఖరీదైన మామిడి పండ్లను పండిస్తున్న సంకల్పం కట్టుదిట్టమైన భద్రత తీసుకుంటున్నారు ఈ పండ్ల కోసం. 24 గంటలు తోట లో ఏం జరుగుతుందో నలువైపులా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు అంతేకాకుండా తోటలో ఒక కాయ కూడా మిస్స్ కాకుండా చూసేందుకు నలుగురు సిబ్బందిని నియమించడంతో పాటు 15 ట్రైన్డ్ డాగ్స్ రంగంలోకి దించారు. బ్లాక్ మ్యాంగోస్ లో చక్కెర కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. షుగర్ ఉన్న వారు కూడా ఈ బ్లాక్ మ్యాంగోస్ ని నిరభ్యంతరంగా తినవచ్చు.