Monsoon: మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.. రోజు మనం తినే పోషకాలతో కూడినది అయి ఉంటే సరిపోదు.. ఆయా సీజన్ తగ్గట్టుగా మనం కూరగాయలను ఎంపిక చేసుకోవాలి.. ముఖ్యంగా వానాకాలంలో ఈ నాలుగు రకాల కూరగాయలను తీసుకోకూడదట.! అవేంటంటే.!?
రెయిని సీజన్లో వంకాయలు మాత్రం తీసుకోకూడదు ఎందుకంటే వానాకాలంలో వంకాయలు తింటే దురద దద్దుర్లు వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తాయి అందుకే వంకాయలు దూరంగా ఉంచితేనే ప్రయోజనం. ఇంకా ఈ కాలంలో కాలీఫ్లవర్ తినకూడదు. ఎందుకంటే ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. క్యాప్సికం కూడా వర్షాకాలంలో తినకూడదని సూచిస్తున్నారు. ఈ కాలంలో క్యాప్సికం లో గ్లూకో సినో లైట్స్ అనే రసాయనం విడుదలవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల అజిర్తి, శ్వాస సంబంధిత సమస్యలు వాంతులు విరోచనాలు అవుతాయి. అందుకే వర్షాకాలంలో క్యాప్సికం జోలికి వెళ్ళొద్దని నిపుణులు సూచిస్తున్నారు..
వర్షాకాలం లో ఆకుకూరలు అస్సలు తీసుకోకూడదు.. ఒకవేళ వాటిని తీసుకోవాలంటే శుభ్రంగా కడిగి ఆ ఆకుకూరలను సుమారు అరగంట పైగా ఉడికించిన తర్వాత తీసుకుంటే మాత్రమే మన ఆరోగ్యానికి మంచిదని లేకపోతే నష్టం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది.. అందువలన ఆకుకూరలు త్వరగా కుళ్లిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి.. అందుకే ఈ సీజన్లో సాధ్యమైనంత వరకు ఆకుకూరలకు దూరంగా ఉండటమే మంచిది..
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…