Pain: పూర్వకాలంలో మోకాళ్ల నొప్పులు, ఆరోగ్య సమస్యలు అంటే దాదాపుగా 50 సంవత్సరాలు దాటిన తర్వాతే వస్తాయి. కానీ ఆధునిక కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యవహార శైలి 30 సంవత్సరాలకి మోకాళ్ళ నొప్పులతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నొప్పులు ఆరోగ్యానికి సమస్యలను జయించడానికి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అయితే ఆయుర్వేదంలోని ఒక చిన్న చిట్కా అని ఫాలో చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!
మనం రోజు వాడే చింతపండుని అందరూ చింతపండులో గింజలు పారేస్తూ ఉంటాయి.. ఆ గింజలను పారేయకుండా నీటిలో ఒక రాత్రంతా నానబెట్టి తెల్లారి మల్లి వాటిని తీసి ఎండబెట్టి పొడి చేసుకావాలి.. ఆ పొడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.. ఈ పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో ఉదయం సేవించడం వలన మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి..
అంతేకాకుండా రక్తహీనత తక్కువగా ఉన్న వారికి కూడా ఇది ఎంతగానో మేలు చేస్తుంది. ఎక్కువగా డయాబెటిస్ బాధపడుతున్న వారు కూడా రక్తంలోని హిమోగ్లోబిస్తాయి కంట్రోల్లో ఉంచి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అధిక బరువు తో బాధపడే వారికి కూడా శరీరంలోని కరిగించడంలో ఎంతగానో చింతగింజలు మేలు చేస్తాయి.