ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది.. పురుషుల కంటే మహిళల్లో థైరాయిడ్ ప్రమాదం పది రెట్లు ఎక్కువగా ఉంది.. అయోడిన్ లోపం, ఆటో ఇమ్యూనిటీ, ఆహార అసమతుల్యత, జీవనశౌలి, చెడు ఆహారం కారణంగా థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంది .. ఈ సమస్య ఉన్నవారు చక్కటి జీవన విధానాలను అనుసరిస్తూ.. మంచి పోషకాహారం తీసుకుంటే ఈ సమస్యను నియంత్రణలో ఉంచవచ్చు.. ప్రాణాయంతోను థైరాయిడ్ కంట్రోల్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి ప్రాణమాయాలు చేయాలో ఇప్పుడు చూద్దాం..
నాలుగు ముఖ్యమైన ప్రాణమాయాలు ఏరా ఎన్ని కంట్రోల్ చేస్తారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాటిలో మొదటిది కపాలభాతి.. ఈ ప్రణామం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది కపాలభాతి వల్ల శరీరం నుంచి విషవ్యార్ధాలు బయటకు వెళ్లిపోతాయి ప్రతిరోజు 15 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. ఇక రెండవది ఉజ్జయి ప్రాణాయామం.. థైరాయిడ్ కంట్రోల్ లో ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా ఉజ్జయి ప్రాణాయామం చేయాలని ఆయుర్వేద వైద్యులు సిఫార్సు చేస్తున్నారు ఈ ప్రాణామాయం సమయంలో మెడ భాగంలో వచ్చే కంపనాలు థైరాయిడ్ ను బ్యాలెన్స్ చేయడానికి పనిచేస్తాయని చెబుతున్నారు ఇంకా ఒత్తిడిని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.
ఇక మూడవది భ్రమరి ప్రాణామాయం.. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంత పరుస్తోంది.. మీ అంతర్గత స్వభావంతో కనెక్ట్ అవడంలో మీకు సహాయపడే ఒక అద్భుతమైన ప్రాణాయామం. ఇది కూడా థైరాయిడ్ ను తగ్గిస్తుంది.. ఇక ఆఖరిది సింహాసనా ప్రాణామాయం.. ఈ నాలుగు రకాల ప్రాణమాయాలను క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే థైరాయిడ్ తగ్గడం ఖాయం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?