పురాణాల ప్రకారం వాత్సాయన మహర్షి కామ సూత్రాలను రచించాడు. ఇందులో చెప్పుకోవాలిసిన గొప్పవిషయం ఏమిటంటే వాత్సాయనుడు బ్రహ్మచారి. ఆయన ఎప్పుడూ శృంగారం లో పాల్గొనలేదు. అందుకే ఆయన మహర్షిగా మన్ననలు అందుకొన్నారు.
స్త్రీలను మొత్తం నాలుగు రకాలుగా విభజించాడు. స్త్రీల శారీరక స్వభావాన్ని బట్టి మరో నాలుగు రకాలుగా విభజించారు. ఈ నాలుగు రకాల జాతులలో పద్మిని జాతి శ్రీ గురించి నిపుణులు కూడా ప్రత్యేకంగా చెబుతుంటారు. ఈ జాతి స్త్రీలు పగటిపూట శృంగారం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారని నిపుణులు నిపుణులు చెప్పే మాట. పద్మినీ జాతి స్త్రీ శరీరమంతా సున్నితంగా, మృదువుగా ఉంటుందని, చర్మం మొత్తం మెరుస్తూ ఉంటుందని తెలిపారు. వీరు ఎప్పుడు కాంతితో సమానం గా వెలిగిపోతూ నవ యవ్వనంగా ఉంటారని తెలిపారు. వీరికి ముఖ్యంగాఉదర భాగం వద్ద మూడు మడతలను కలిగి ఉంటారంటా.
దానితో పాటు వీరి నడక చాలా వయ్యారంగా ఉంటుందని అందుకే వారిని హంసనడక కలవారిగా పిలుస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతే కాదు వీరి స్వరం చాలా మదురంగా వినడానికి శ్రావ్యంగా ఉంటుందట. అలాగే వీరికి నడుము సన్నముగా ఉంటుందని తెలుస్తుంది. కవితలలో కూడా చాలా మంది తెలుగు కవులు పద్మిని జాతి స్త్రీ గురించే వర్ణిస్తూఉంటారు. వీరికి శృంగారం పట్ల మక్కువ కాస్త ఎక్కువ అని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
ఇక ఇలాంటి స్త్రీలు తెల్లవారుఝామున ఎక్కువగా రతి క్రీడలో పాల్గొనడానికి సుముఖం గా ఉంటారని తెలుస్తుంది. పగటిపూట కూడా వీరు శృంగారం చేయడానికి ఉత్సాహంగా ఉంటారు అని వాత్స్యాయనుడు తెలియజేశారు. ఈ జాతి స్త్రీలకు కోపం చాలా తక్కువట. ముఖ్యంగా ఈ జాతి స్త్రీల శరీరసౌష్టవం చాలా బాగుంటుందని, అలాగే వారు వారి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపుతారని కొన్ని పరిశోధనలలో తేలింది. వీరికి పౌర్ణమి అంటే ఎంతో ఇష్టమని కూడా తెలిపారు. అప్పుడు వాత్సాయన మహర్షి చెప్పిన దానిమీద పరిశోదనలు చేసి ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా ఆవిషయాలు నిజమేనని దృవీకరిస్తున్నారు .