NewsOrbit
జాతీయం న్యూస్

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కార్

Railways Board recommends a CBI probe into Balasore train accident

ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో 280 మందికిపైగా మృతి చెందగా, మరో వెయ్యి మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ భారీ దుర్ఘటనపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ దర్యాప్తు జరిపించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే బోర్డు సీబీఐతో దర్యాప్తునకు సిఫారసు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ దుర్ఘటనపై సీబీఐ సమగ్రంగా దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు పూర్తి అయ్యాయని పేర్కొన్న కేంద్ర మంత్రి .. పునరుద్దరణ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రైల్వే ట్రాక్ కు సంబంధించిన పనులు కూడా పూర్తి కాగా, ఓవర్ హెడ్ వైరింగ్ పనులు కొనసాగుతున్నాయన్నారు. బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోందని ఆయన వివరించారు.

Railways Board recommends a CBI probe into Balasore train accident
Railways Board recommends a CBI probe into Balasore train accident

 

తొలుత కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ .. ఘోర రైలు ప్రమాదానికి డ్రైవర్ తప్పిదమో.. వ్యవస్థలోని లోపాలో కారణం కాదని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా విధ్వంసం సృష్టించటం, ఎలక్ట్రానిక్స్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థను టాంపరింగ్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఘోర రైలు ప్రమాదానికి కారణాలను, బాధ్యలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్, పాయింట్ మిషన్ లో మార్పుల వల్లనే ఘోర ప్రమాదం జరిగినట్లు మంత్రి చెప్పారు. అయితే రైల్వే భద్రాత విభాగ కమిషనర్ విచారణ జరుపుతున్నారని మంత్రి తెలిపారు. ప్రమాదానికి దారి తీసిన తప్పిదంపై నిర్దారణకు రావడమే కాకుండా, ప్రమాదానికి కారకులను కూడా గుర్తించారని వివరించారు. పూర్తి నివేదిక ను ఇంకా సమర్పించాల్సి ఉందన్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ లో మార్పు కారణంగానే ప్రమాదం జరిగిందని, అయితే ఎవరు చేశారు.. ఎందుకు చేశారు అనేది దర్యాప్తులో బయటపడుతుందని ఆయన తెలిపారు.

మోడీ ఏమి చేసినా హిందూత్వవాదులకి తప్పు లేదా..? పార్లమెంట్ బ్యాడ్ సెంటిమెంట్ తో ఓపెన్ చేశారా..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju