కొమురం భీం జిల్లా చింతల మానేపల్లి మండలం బురుగుడా పోలింగ్ కేంద్రంలో ఉదయం 12 గంటల సమయానికే 92 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల అధికార సమాచారం మేరకు ఉదయం 12 గంటల వరకూ ఈ పోలింగ్ బూత్ లో 92శాతం పోలింగ్ నమోదైంది. ఇంత భారీగా పోలింగ్ నమోదు కావడం చాలా అరుదని ఆయన అన్నారు.
previous post
next post