అమరావతి, డిసెంబరు21: రాష్ర్ట రాజధానిలోని కృష్ణానదీతీరంలో నూతన సంవత్సరంలో అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి దత్తపీఠాధిపతి గణపతిసచ్చిదానంద శ్రీకారం చుట్టారు. జనవరి 5వ తేదీన విజయవాడ ఆర్టిసి బస్టాండ్ ఎదురుగల కృష్ణా నదీతీరం వద్ద 5లక్షల మంది భక్తులతో హనుమాన్ ఛాలీసా పారాయణాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు.
previous post
next post