అమరావతి,జనవరి 18:రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ,పదోన్నతులు లభించాయి.
శాంతిభద్రతల అడిషనల్ డీజీ గా Aరవిశంకర్ నియమితులయ్యారు.
రవాణా శాఖ కమీషనర్ బాల సుబ్రహ్మణ్యంకు అడిషనల్ డీజీగా పదోన్నతి లభించింది.
కృపానంద్ త్రిపాఠి ఉజాలకు హోమ్ గార్డ్స్ అడిషనల్ డీజీగా పదోన్నతి పొందారు.
లాజిస్టిక్స్ అడిషనల్ డీజీగా హరీష్ కుమార్ గుప్తా, గ్రేహౌండ్స్ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్, ఏలూరు రేంజ్ డీఐజీగా త్రివిక్రమ్ వర్మ, విశాఖ రేంజ్ డీఐజీగా పాలరాజ్, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ గా ch.శ్రీకాంత్ నియమితులయ్యారు.
పదోన్నతులు, బదిలీల జిఒ కొరకు ఈ కింద క్లిక్ చేయండి