ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ తోలి ఇన్నింగ్స్ లో భారత్ 250 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిన్న తొలి రోజు 9 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసిన భారత్ రెండో రోజు ఆట ప్రారంభం కాగానే అదే స్కోరు వద్ద చివరి వికెట్ కోల్పోయింది. షమీ హాజెల్వుడ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా కడపటి వార్తలందే సరికి వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది.
previous post
next post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?