(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టూరిస్టు బస్సు లోయలో పడటంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్డులో జరిగింది. మారేడుమిల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 20 మంది పర్యాటకులతో వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయినట్లు తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?