NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

బీజేపీవి ప్రమాదకర విధానాలు: అఖిలేష్

Share

బీజేపీ చాలా ప్రమాదకర విధానాలను అనుసరిస్తున్నదని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. బులంద్ షహర్ మూక దాడి సహా  దేశంలో జరుగుతున్న పలు సంఘటనలకు ఈ పార్టీ అనుసరిస్తున్నప్రమాదకర విధానాలే కారణమని ఆయన అన్నారు. బీజేపీ పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కనబడుతోందన్నారు. దేశంలో ద్వేషభావం, అసహనం పెచ్చరిల్లడానికి కారణం ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలే కారణమని అఖిలేష్ అన్నారు. దేశంలో బీజేపీ ప్రాభవం కోల్పోతోందన్నారు. అందుకోసమే ఏదో రకంగా పట్టు నిలుపుకోవడానికి విచ్ఛిన్న రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.


Share

Related posts

Pooja Hegde: జీన్స్‌లో దర్శనమిచ్చి కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టిన పూజా హెగ్డే..!

Ram

ఏపీలో మద్యం అమ్మకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

somaraju sharma

Ram : రామ్ – ఇలియానా జంట మరోసారి..?

GRK

Leave a Comment