Bumper offer: చాలా మంది తమ జీవితాన్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడాలని కోరుకుంటారు. పెళ్లికి ముందు ఆ తర్వాత కూడా ఎన్నో కలలు కంటుంటారు.పెళ్లి అయ్యాక తన డ్రీమ్స్ను ( Dreams ) భాగస్వామికి చెప్పుకుని ఇద్దరూ కలిసి ప్లాన్ చేయాలని అనకుంటుంటారు. కొందరేమో ఫారిన్ టూర్స్ తిరగాలని, సోలోగా లఫ్ ఎంజాయ్ చేయాలని అనకుంటే, మరికొందరు మాత్రం గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని, ఆ తర్వాత హనీమూన్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేయాలనుకుంటారు. భాగస్వామిని సంతోష పెట్టేందుకు లాంగ్ టూర్, ఫారిన్ కంట్రీస్, ఊటి వంటి అందమైన, శీతలమైన ప్రదేశాలు, హిల్ స్టేషన్స్కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు.ఈ విధంగా ప్లాన్ చేసి కొందరు తన భాగస్వామికి సర్ప్రైజ్ కూడా ఇస్తుంటారు.అయితే, ఇలాంటి వ్యక్తుల కోసమే ఓ ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
SBI alert: అలెర్ట్ అలెర్ట్ …ఎస్బిఐ కస్టమర్లకు అలెర్ట్ …!
గాల్లో హనీమూన్..
కొత్త జంటలకు థ్రిల్లింగ్ అనుభూతిని కల్పించేందుకు గాల్లో హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసింది. అమెరికాకు చెందిన లవ్ క్లౌడ్ జెట్ చార్టర్ అనే సంస్థ ‘రాయల్ హనీమూన్’ ( Rioyal Honeymoon )పేరుతో కొత్త ఆఫర్ ప్రకటించింది. 45 నిమిషాలు గాల్లో హనీమూన్ చేసుకునేందుకు 995 అమెరికన్ డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీలో రూ.73వేలు చెల్లించాలి. ఒకవేళ నిర్ణీత టైం పీరియడ్ కంటే ఎక్కువ సమయం కావాలనులంటే అదనపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విమానంలో లగ్జరీ సౌకర్యాలతో పాటు క్వీన్ బెడ్ను కూడా ఏర్పాటు చేశారట.. ఈ ప్రయత్నం కొత్త జంటలకు మంచి మధురానుభూతిని కల్పిస్తుందని లవ్ క్లౌడ్ జెట్ చార్టర్ సంస్థ ప్రకటించింది.
Central Govt: పార్లమెంట్ సభ్యులకు మోడీ సర్కార్ షాక్ ..! మేటర్ ఏమిటంటే..?
కపుల్స్ ప్రైవసీకి సెక్యూరిటీ..
ఒకవేళ జంటలు రాయల్ హనీమూన్ ప్లాన్ చేసుకుంటే వారి భద్రత, సీక్రెసీకి పూర్తి గ్యారెంటీ ఇస్తామని ఆ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది. ఈ విమానంలో ఒకే పైలట్ ఉంటాడు. కాక్ పిట్కు కపుల్స్ ఉండే ప్రదేశానికి అస్సలు లింక్ ఉండదు.
AP Municipal Elections: టీడీపీకి బిగ్ షాక్..! కుప్పంలోనూ వైసీపీ హవా..!!
దీంతో జంటల ప్రైవసీ చాలా సెక్యూర్గా ఉంటుందట.. అన్ని రకాల సౌకర్యాలతో పాటు తక్కువ కాస్ట్తో రాయల్ హనీమూన్ ప్యాకెజీ అందిస్తున్నట్టు లవ్ క్లౌడ్ జెట్ చార్టర్ సంస్థ ప్రకటించడం సంచలనంగా మారింది. కొత్త కపుల్స్ నుంచి రెస్పాన్స్ కూడా బాగానే వస్తుందని తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?