Central government: సైబర్ నేరాల గురించి మనం ప్రతిరోజూ వింటూనే వున్నాం. ఏదో ఒకచోట ఎవరో ఒకరు వీరి ఎరలకు బలవుతూ వున్నారు. ఎన్ని సార్లు ప్రభుత్వాలు, పోలీసులు మొత్తుకొని చెప్పినా ఎక్కడో ఒకచోట ఎవడో ఒక అమాయకుడు వీరికి బలవుతూ వున్నారు. కష్టపడి పోగుచేసుకున్న సొమ్మును వీరి జోలిలో వేసేస్తున్నారు. తీరా బక్కాబోర్లాపడి ఏడుస్తున్నారు. అయితే మళ్ళీ మన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని తాజాగా ఓ స్టేట్ మెంట్ రిలీజ్ చేసింది.
Sunny: దీప్తి, షన్ను బ్రేకప్ పైన బిగ్ బాస్ విన్నర్ సన్నీ ఊహించని రెస్పాన్స్.!
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తాజాగా కేంద్రం తగు సూచనలు చేసింది. ఇక మనకి తెలుసు సైబర్ నేరగాళ్లు బడాబాబులను టార్గెట్ చేస్తారని. ఇక ఇటీవల సామాన్యులను కూడా వదలట్లేదు. రైతుల బ్యాంకు ఖాతాలలో పడినటువంటి పీఎం కిషన్ తాలూక సొమ్ముని కూడా వీరు వదలట్లేదు. తాజాగా అనేకమంది రైతుల అకౌంట్స్ ని హేక్ చేసి సదరు డబ్బుని కాజేశారు. ఇపుడు దాన్ని దృష్టిలో పెట్టుకొనే కేంద్ర ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేస్తోంది.
Sunny: దీప్తి, షన్ను బ్రేకప్ పైన బిగ్ బాస్ విన్నర్ సన్నీ ఊహించని రెస్పాన్స్.!
రైతులు ససేమిరా ఇటువంటి మెసేజ్ లకు స్పందించకూడదు?
ఓటీపీ తదితర మెసేజ్ లకు, గుర్తు తెలియని సెల్ ఫోన్ నెంబర్లకు, బెదిరింపు కాల్స్ కు అలాగే సో కాల్డ్ స్క్రాచ్ కార్డు తదితర అలర్ట్ లకు అస్సలు స్పందించ కూడదని కేంద్రం తాజాగా సూచించింది. ఒకవేళ ఈ విషయంలో ఏదైనా అనుమానం కించిత్ వున్నా సరే.. తెలిసిన వారికి చెప్పడమే లేదంటే సమీపంలో వున్న పోలీస్ స్టేషన్ కి వెళ్లడమో చేయాలి అని చెప్తున్నారు. ఇలాంటి చర్యల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని మన కేంద్ర ప్రభుత్వం ఓ సర్క్యులర్ జరీ చేసింది.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్న్యూస్ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…
ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…