అమరావతి: రాష్ట్రంలో బార్ యజమానులకు ప్రభుత్వం షాకిచ్చింది. ప్రస్తుతం ఉన్న బార్ లైసెన్సులను రద్దు చేస్తూ జివో విడుదల చేసింది. లాటరీ పద్ధతిలో నూతనంగా ప్రభుత్వం లైసెన్సులు ఇవ్వనున్నది. బార్ల సంఖ్యతో పాటు సమయాలను కుదించింది. ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకూ వ్యాపార సమయంగా పేర్కొన్నది. మిలిగిపోయిన కాలానికి లైసెన్సు ఫీజు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
previous post
next post