ఏపీలో ఎస్ఈసీ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ వ్యవహారం ఇప్పటికే సుప్రీం కి చేరడం తో .. సుప్రీం ఏపీ హై కోర్టు లో పిటీషన్ వేశారు కదా అక్కడ తేల్చుకోండి అంటుంది ఏమో అనే ఆలోచన తో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తెలివిగా తీసుకుంది. నిమ్మగడ్డ వ్యవహారం దాదాపు నాలుగు నెలల నుంచీ నలుగుతున్న సంగతి తెలిసిందే . నిమ్మగడ్డ కేసు లో ఏపీ హై కోర్టు ఇచ్చిన తీర్పు ని సవాల్ చేస్తూ సుప్రీం లో స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది ఏపీ ప్రభుత్వం. ఇది ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది అనేది చూడాలి.
మీ సమాధానాన్ని www.NewsOrbit.com లో ఓటు రూపం వేస్తూనే కింద మీ అభిప్రాయం కామెంట్ గా రాయండి , ఈ పోల్ ని మీ ఫ్రెండ్స్ , ఫామిలీ కి వాట్స్ యాప్ , ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి
[yop_poll id=”1″]