అమరావతి: ప్రొటెం స్పీకర్గా నియమితులైన విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యుడు శంబంగి చిన అప్పలనాయుడుచే గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
సిఎం కార్యాలయం పక్కనే గల కాన్షరెన్స్ హాలు నందు శంబంగి ప్రొటెం స్పీకర్గా ప్రమాణం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.