శ్రీనగర్: శ్రీనగర్ లోని బద్గం జిల్లా నుండి ఉగ్రవాదులు ఒక ఆర్మీ జవాను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది.
ఆర్మీ జవాన్ మహమ్మద్ యాసీన్ బట్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.
సాయుధ ఉగ్రవాదులు బట్ ను ఇంటి నుండి తీసుకొని వెళ్లారు. ఆర్మీ అధికారులు కిడ్నాప్ కి గురి అయిన జవాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది ఇది సిఆర్ పిఎఫ్ జవానులు మృతి చెందిన తర్వాత కాశ్మీర్ వాలీలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు