Sambrani: సాంబ్రాణి ధూపం గురించి హిందువులకు బాగా తెలుసు.. పూజ గదిలోనే కాదు ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.. ఇంట్లో ధూపం వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మన పెద్దవారు చెబుతూ ఉంటారు.. ఇంతకీ ఇంట్లో సాంబ్రాణి ఎందుకు వేస్తారు.. ఆ సాంబ్రాణి లో ఏ ఏ పదార్థాలు కలిపి వేస్తే.. ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!
సాధారణంగా ఇంట్లో ధూపం వేస్తే.. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యేలాగా చేస్తుంది.. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.. రోజు ఇంట్లో కర్పూరం, లవంగం కాల్చి ఇంట్లో ధూపం వేయాలి. ఇంట్లో గుగ్గిలంతా కలిపి ధూపం వేస్తే అది కాదు అభివృద్ధి జరుగుతుంది..
గోవు పిడకలు తీసుకొచ్చి వాటిని కాల్చి వాటిపైన ధూపం వేస్తే ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ నుంచి మొత్తం పోతుంది.. అగర్బత్తితో ఇంట్లో ధూపం వేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు.. సాధారణంగా ఇంట్లో దూపం వేయడం వలన మానసిక చికాకులు ఉండవు..