జగన్ ప్రభుత్వ హయాములో ఆంధ్రప్రదేశ్ లో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయి అనేది టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ. ఇది నిజమే అన్నట్లు కూడా పరిణామాలు సంభవిస్తున్నాయి..మొన్న అచ్చెన్నాయుడు నిన్న జేసీ దివాకర్రెడ్డి అరెస్టులు ఇక్కడ గమనార్హం. తాజాగా టిడిపిలో మరో ఫైర్ బ్రాండ్ నేతను కూడా లక్ష్యంగా చేసుకుని వైసిపి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది .
previous post