కరోనా లాక్ డౌన్ దెబ్బకు ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు చాలావరకు టెలివిజన్ పై పడ్డారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నాగాని టెలివిజన్ లో వస్తున్న రియాల్టీ షోలు ఆడియన్స్ ని చాలావరకు ఆకట్టుకుంటున్నాయి. ఇదే క్రమంలో ప్రసారమవుతున్న రియాలిటీ షోల యాజమాన్యాలు కంటెస్టెంట్ లకు భారీ స్థాయిలోనే ప్రైజ్ మనీ అందిస్తున్నారు.
కౌన్ బనేగా కరోడ్పతి వంటి కార్యక్రమాలకు కోటి రూపాయల వరకు పోటీదారులకు గెలుచుకునే అవకాశం ఇవ్వగా, దానిలో గెలిచిన గాని డబ్బు అందుకునే అభ్యర్థికి వచ్చేది కేవలం కొద్దిపాటి యమౌంట్ మాత్రమే అని చెబుతారు. ముఖ్యంగా ఇన్కమ్ టాక్స్ నియమనిబంధనల ప్రకారం రియాల్టీ షో లో మొత్తం గెలిచిన డబ్బు 45 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది అని చెబుతుంటారు.
ఎటువంటి రియాల్టీ షో అయిన కోటి రూపాయల గెలిచే ప్రైజ్ మనీ పొంది అంటే దానిలో 45 శాతం ప్రభుత్వాలకు సదరు కంటెస్టెంట్ ఇవ్వాల్సిందే దాంతో గెలిచిన అభ్యర్థి చేతికి వచ్చేది కేవలం 65 లక్షలు మాత్రమే అని టెలివిజన్ ప్రేక్షకులు చెబుతుంటారు. మిగిలిన మొత్తం కూడా వివిధ రూపాల్లో పనులకు సదరు ఛానల్ ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని, అభ్యర్థి గెలిచిన గాని అభ్యర్థి తరఫున ప్రభుత్వానికి ఛానల్ యాజమాన్యం చెల్లించడం జరుగుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ప్రైజ్ మనీ దాదాపు కొన్ని లక్షల లో ఉండబోతున్నటు తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?