Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో 19 మంది ఎంట్రీ ఇవ్వగా పదిమంది ఎలిమినేట్ కాగా ప్రస్తుతం తొమ్మిది మంది సభ్యులు మిగిలారు. అయితే వీరిలో టాప్ మోస్ట్ పాపులర్ బయట క్రేజ్ కలిగిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఓటింగ్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్న సభ్యులు హౌస్ లో ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే హౌస్ లో ఇద్దరు కంటెస్టెంట్ లు మాత్రం చాలా వరకు హౌస్ ని పూర్తిగా కంట్రోల్ లో పెట్టె రీతిలో… ఆడుతున్నారు. ఆ ఇద్దరు మరెవరో కాదు యాంకర్ రవి(Ravi), శ్రీరామ్(Sri Ram). ఇద్దరు కూడా మైండ్ గేమ్ ఆడటం లో సిద్ధహస్తులు. అయితే వీరిలో ఎక్కువగా స్ట్రాటజీలు వేసేది.. రవి. కూల్ గేమ్ ఆడేది శ్రీరామ్.
కానీ 11వ వారం లో ఇద్దరూ ఎవరికి వారు మాదిరిగా కాకుండా కలిసి.. పూర్తిగా హౌస్ ని కంట్రోల్ చేసే రీతిలో.. ఎత్తుగడలు వేయడం జరిగింది అని బయట ఆడియన్స్ 11వ వారం..లో హౌస్ లో ఉన్న వాతావరణాన్ని బట్టి బయట విశ్లేషిస్తున్నారు. మెయిన్ టార్గెట్ గా సన్నీ ని పెట్టుకుని ..ఈ ఇద్దరు ఆడటం జరిగిందని చెప్పుకొస్తున్నారు. పైగా రవి కెప్టెన్ గా ఉండటంతోపాటు సంచాలకుడు నిర్ణయం ఆకరి నిర్ణయం కావడంతో… రవి చాలా వరకు సన్నీ నీ… 11వ వారం లో ఇబ్బందులపాలు చేయడం జరిగిందని.. చెప్పుకొస్తున్నారు. ఈ తరుణంలో వీరిద్దరూ కాజల్ ని కూడా కంట్రోల్ చేసే తరహాలో వ్యవహరించారని.. దాదాపు శ్రీరామ్ రవి వేసిన ఎత్తుగడగా వల్లనే 11వ వారం లో అనేక మార్పులు గేమ్ లో అనేక ట్విస్టులు చోటుచేసుకున్నాయని అంటున్నారు.
రవి, శ్రీ రామ్ ప్లాన్ బురిడీ కొట్టించే రీతిలో మరో కంటెస్టెంట్
“నీ ఇల్లు బంగారం గాను” కెప్టెన్సీ టాస్క్ లో… కెప్టెన్ పోటీదారుల లో కేవలం ఈ సుండే తరహాలో చేయగా… అదే రీతిలో చివరాకరికి పింకీ(Pinky), సిరి(Siri), యానీ(Yaani) మాస్టారు పోటీలో ఉండగా చివరిలో బిగ్ బాస్… రవి, శ్రీ రామ్ ప్లాన్ బురిడీ కొట్టించే రీతిలో మరో కంటెస్టెంట్ పోటీ చేసే రీతిలో… అవకాశం ఇచ్చి.. రవి, శ్రీరామ్ ఇద్దరు వేసిన ప్లాన్ చిత్తు అయ్యేలా సరికొత్త షాక్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి తరుణంలో మానస్ పోటీలోకి రావటంతో పాటు దాదాపు శుక్రవారం జరగబోయే ఎపిసోడ్ లో మానస్ కెప్టెన్ అయినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీంతో రవి, శ్రీ రామ్ కి … బిగ్బాస్(Bigg Boss) ఊహించని షాక్ ఇచ్చినట్లు అయిందని సోషల్ మీడియాలో బిగ్ బాస్(Bigg Boss) ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.