BREAKING: అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈయన వారం రోజుల క్రితం డెంగ్యూ బారిన పడ్డారు. గత వారం గా ఆయన ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన బ్లడ్ ప్లేట్లెట్స్ ఒక్కసారిగా పడిపోయాయి.
దీంతో అతను ఇప్పుడు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అడివి శేష్ కి దాతలు ప్లేట్లెట్స్ దానం చేశారు. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం అడివి శేష్ ‘మేజర్’ సినిమాలో నటిస్తున్నారు. ఆయన త్వరలోనే గూడచారి 2 సినిమా ప్రకటించే అవకాశం ఉంది.
BREAKING: టాప్ హీరోయిన్ తండ్రి మృతి..!!
BREAKING: మల్టీప్లెక్స్ ప్రారంభమయ్యేది ఆ రోజే.. విజయ్ దేవరకొండ ప్రకటన వైరల్..!