BREAKING: నాలుగేళ్ల క్రితం కలకలం రేపిన డ్రగ్స్ కేసును మళ్లీ తెరమీదకు తెచ్చారు ఈడీ అధికారులు. ఆగస్టు 31వ తేదీ నుంచి టాలీవుడ్ లోని కొందరు ప్రముఖులను విచారించేందుకు సిద్ధమయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవితేజ వంటి సెలబ్రిటీలకు సైతం సమన్లు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఎఫ్ క్లబ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న ఈ ఎఫ్ క్లబ్ కి ప్రముఖ టాలీవుడ్ నటుడు నవదీప్ ఓనర్.
Weight Gain: సన్నగా ఉన్నవారు 7రోజుల్లో బరువు పెరగడండి.. అద్భుతమైన చిట్కా..!!
సెప్టెంబర్ 22వ తేదీ వరకు టాలీవుడ్ ప్రముఖులను డ్రగ్స్ విషయంలో మనీలాండరింగ్ కేసులో విచారించనుంది. ఈడీ అధికారులు పూరి జగన్నాథ్ ని ఆగస్టు 31వ తేదీన విచారించనుండగా.. సెప్టెంబర్ 22వ తేదీన హీరో తరుణ్ ని విచారించనున్నారు. ఇప్పటికే సినిమాలతో సంబంధం లేని వ్యక్తులను డ్రగ్స్ గురించి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ రవాణాకు వినియోగించిన డార్క్ వెబ్, బిట్ కాయిన్ వంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
AP High Court: బ్రేకింగ్.. ఏపి హైకోర్టులో ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ..! అది ఏమిటంటే..?