BREAKING: తాజాగా టోక్యో పారాలింపిక్స్ లో భారత క్రీడాకారుడు ఒక పతకం సాధించాడు. దాంతో ఇండియా ఖాతాలో మరొక పతకం వచ్చి చేరినట్లు అయింది. ఈరోజు టోక్యో పారాలింపిక్స్ లో పురుషుల హై జంప్ T47 ఈ విభాగంలో నిషాద్ కుమార్ పోటీ చేశాడు.
<img src="https://newsorbit.com/wp-content/uploads/2021/08/nishad-kumar-950-1630238355-300×200.jpg" alt="" width="300" height="200" class="alignnone size-medium wp-image-212379" /
అయితే ఈ పోటీలలో అతను 2.06 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండవ స్థానం దక్కించుకున్నారు. దాంతో అతడికి సిల్వర్ మెడల్ దక్కింది.
Krishnashtami 2021: కృష్ణాష్టమి రోజున ఇలా పూజిస్తే సరి.. !