Breaking: తాజాగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఓ ప్రత్యేకమైన విమానంలో హైదరాబాద్ లోని ఒక ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే భయపడాల్సిన పనిలేదని.. బిశ్వభూషణ్ స్వల్ప అస్వస్థతకే గురయ్యారని గవర్నర్ హౌజ్ అధికారులు వెల్లడించారు.
Non Veg: చికెన్, మటన్, ఫిష్ ఇతర మాంసాలని ఫ్రిడ్జ్ లో దాచి తింటున్నారా??
డాక్టర్ల సలహా మేరకే బిశ్వభూషణ్ ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఎందుకు అస్వస్థతకు గురయ్యారో అతి త్వరలోనే డాక్టర్లు వెల్లడించే అవకాశం ఉంది.