Breaking : తాజాగా జరిగిన బాలాపూర్ లడ్డూ వేలంపాటలో చాలా మంది ముఖ్యులు పాల్గొన్నారు. అయితే ఈసారి మర్రి శశాంక్ రెడ్డి 18.90 లక్షలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. వేలంపాటలో గెలిచిన అనంతరం ఆయన బాలాపూర్ లడ్డూను వైఎస్ జగన్ కి కానుకగా ఇస్తానని ప్రజల సమక్షంలోనే ప్రకటించారు.
BREAKING: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలుపు దిశగా వైసీపీ..!
కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఆయన విద్యా సంస్థ భాగస్వామి మర్రి శశాంక రెడ్డి కలిసి ఈ లడ్డు దక్కించుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. బాలాపూర్ లడ్డూ వేలంపాట 1994 నుంచి నిర్వహిస్తున్నారు.
BREAKING: ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న మహేష్.. ఇక రచ్చ మామూలుగా ఉండదు!