BREAKING: అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీని శ్రమదానం చేయనుంది. ఆ పార్టీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 నియోజకవర్గాల్లో ఒక రహదారి చొప్పున మరమ్మతు చేయనున్నారు. 2 నియోజకవర్గాలలో శ్రమదాన్ చేయడం ద్వారా పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
BREAKING: ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న మహేష్.. ఇక రచ్చ మామూలుగా ఉండదు!
ఏపీలో అనే ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్ల ప్రయాణించే మీద ప్రజలకు నరకయాతన తప్పడం లేదు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రోడ్లు బాగు చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి సమయంలో జనసేన పార్టీ మరమ్మతు పనులు చేపట్టడం ప్రశంసనీయం.
Naga Chaitanya: నాగ్ రూట్లోనే నాగ చైతన్య.. బాలీవుడ్ కలిసి వస్తుందా..?