BREAKING: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మరికొంత సమయం లోనే వెల్లడికానున్నాయి. 7,219 ఎంపీటీసీ.. 515 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా వైసీపీ భారీ ఆధిక్యంతో గెలుపు దిశగా అడుగులు వేస్తోంది.
BREAKING: గాంధీ జయంతి రోజున శ్రమదానం చేయనున్న జనసేన పార్టీ..!
దీన్ని బట్టి వైసీపీ ప్రత్యర్థి పార్టీలపై భారీ ఆధిక్యంతో గెలుపొందే అవకాశముందని తెలుస్తోంది.
BREAKING: ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న మహేష్.. ఇక రచ్చ మామూలుగా ఉండదు!