BREAKING: పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో ఓ కొత్త వ్యాధి కలకలం సృష్టిస్తోంది. పశ్చిమ యూపీలో వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధిని స్క్రబ్ టైఫస్గా వైద్యులు గుర్తించారు. ఇప్పటికే మథురలోని చాలా మంది పిల్లలు స్క్రబ్ టైఫస్గా పిలిచే మిస్టరీ జ్వరం బారినపడ్డారు. కోహ్ గ్రామంలో 26 మంది పిల్లలు జ్వరంతో బాధ పడుతున్నారని మథుర చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రచనా గుప్తా వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఎనిమిది మంది పిల్లలు సహా పది మంది మరణించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
BREAKING: పవన్కల్యాణ్ పుట్టినరోజు నాడు అమెరికాలో హాలిడే..!!
పశ్చిమ యూపీలోని జిల్లాలైన ఆగ్రా, ఫిరోజాబాద్, మెయిన్పురి, కస్గంజ్లోనూ ఈ అంటువ్యాధి మరణాలు నమోదయ్యాయని సమాచారం. దాంతో అప్రమత్తమైన వైద్య బృందాలు ఈ ప్రాంతాల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నాయి. ఈ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ సోకిన చిగ్గర్స్ అనే లార్వా పురుగుల కాటు ద్వారా ప్రజలకు ప్రబలతుందని తెలుస్తోంది.
Hero Nani: టాలివుడ్ లో ప్రకంపనలు సృష్టించిన హీరో నాని సంచలన నిర్ణయం..!! ఏమిటంటే..?