సింగరేణి కోల్ మైన్స్ లో ఎక్స్ ప్లోజన్ కారణంగా నలుగురు కార్మికులు చనిపోయారు అని తెలుస్తోంది. రామగుండం దగ్గరి పెద్దపల్లి జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
OCP1 గాని లో ఈ సంఘటన జరిగింది., ఈ మధ్య కాలం లో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా అరుదు అనే చెప్పాలి. పూర్తి సెక్యూరిటీ తో సింగరేణి నిండిపోయి ఉంటుంది. అలాంటిది ఒక్కసారిగా ఇలాంటి ఘటన జరగడం తో జిల్లా తో పాటు రాష్ట్రం అంతా ఉలిక్కిపడింది. నలుగురు చనిపోవడమే కాకుండా ఇంకొంతమంది ఈ పరిణామం తో గాయపడ్డారు అని తెలుస్తోంది.