ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎలక్షన్లకు ముందు ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ ఎనలేని ఖ్యాతిని సంపాదించాడు.
అయితే ఎల్లుండి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉండగా దానిని వాయిదా వేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో ఎల్లుండి చేపట్టాల్సిన కార్యక్రమాన్ని ఆగస్టు 15వ తేదీ న నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కాపు నేస్తం కింద రాష్ట్రవ్యాప్తంగా కాపు మహిళల అకౌంట్ యోనికి తాజాగా డబ్బులు జమ చేసిన ప్రభుత్వం గత మూడు నెలల వ్యవధిలోనే 4 సంక్షేమ పథకాలను చాలా విజయవంతంగా అమలు చేసింది. కానీ వీటిని మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేయాల్సి వచ్చిందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.