NewsOrbit
న్యూస్

తగ్గిన బాబు మెజారిటీ!

Advertisements
Share

కుప్పం: టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయనకు 29 వేల వోట్ల మెజారిటీ వచ్చింది. 2014  ఎన్నికలలో వచ్చిన మెజారిటీతో పోల్చుకుంటే ఈసారి చాలా తగ్గినట్లు లెక్క. ఆ ఎన్నికలలో ఆయనకు వైసిపి అభ్యర్ధి కె.చంద్రమౌళిపై 47,121 వోట్ల ఆధిక్యత వచ్చింది.

Advertisements

చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ సీట్లలో కుప్పం ఒక్కచోటే టిడిపికి గెలుపు లభించేట్లు కనబడుతోంది. మిగతా 13 స్థానాలలోనూ వైసిపి అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా గుంటూరు జిల్లా మంగళగిరిలో వెనుకంజలో ఉన్నారు.

Advertisements

 

 


Share
Advertisements

Related posts

AP CID: ఆ టీడీపీ ఎమ్మెల్యే కుటుంబానికి ఏపీ సర్కార్ బిగ్ షాక్ .. రూ.9 కోట్ల విలువైన ఆస్తులు జప్తు

somaraju sharma

Pushpa song : పుష్ప మూవీ పాటకి వార్నర్ కూతురు డాన్స్ రెండు కళ్ళు సరిపోలేదు ఈ వీడియో చూడడానికి…!

Ram

Iliana: సౌత్ ఇండస్ట్రీ పై కాంట్రవర్సీ కామెంట్లు చేసిన గోవా బ్యూటీ ఇలియానా..!!

sekhar

Leave a Comment