ఢిల్లీ, జనవరి 15: ఐఎన్ఎక్స్ మిడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి హైకోర్టులో ఊరట లభించింది. చిదంబరం అరెస్టు కాకుండా గడువును పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది.
previous post
ఢిల్లీ, జనవరి 15: ఐఎన్ఎక్స్ మిడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి హైకోర్టులో ఊరట లభించింది. చిదంబరం అరెస్టు కాకుండా గడువును పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది.