BIG BREAKING: నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. ఇందులో సి.బి.ఐ హైకోర్టు అనేక వాదనలు విన్న తర్వాత నేడు ఎలాగైన తుది తీర్పు ఇస్తుందని అందరూ భావించారు. కాకపోతే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సిబిఐ కోర్టు ఈ కేసును సెప్టెంబర్ 15వ తారీకు వాయిదా వేసింది. ఇకపోతే నేడు జగన్ సంబంధించిన బెయిల్ పిటిషన్ తో పాటు రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయిరెడ్డి సంబంధించి బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరిగింది.
Fruits: పండ్లను ఇలా తింటేనే ఆరోగ్యం..!! ఇలా అస్సలు తినకూడదు..!!
నేడు తీర్పు కచ్చితంగా వస్తుందని భావించిన అందరికీ తీర్పు వాయిదా పడడంతో వైసిపి కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నట్లు అయింది. కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం ఈ కేసుపై ఎంతో ఆశగా ఎదురు చూసింది. కాకపోతే.., అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీబీఐ కోర్టు కేసును వచ్చే నెల 15 కు వాయిదా వేసింది.
Kota srinivasa rao: అందుకు ప్రత్యక్ష సాక్ష్యం కోట శ్రీనివాసరావు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?