అమరావతి: సిబిఐ కోర్టు తీర్పుపైన హైకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నారు. అక్రమాస్తుల కేసులో తనకు వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం సిబిఐ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో జగన్ తరపు న్యాయవాదులు ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు.
next post