NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆదిలాబాద్ కాంగ్రెస్ లో భగ్గుమన్న వర్గ పోరు.. బీసీ ఐక్య వేదిక సభ రసాభాస.. వీహెచ్ సీరియస్

Controversy in the Adilabad congress bc united platform meeting
Advertisements
Share

ఆదిలాబాద్ కాంగ్రెస్ లో వర్గపోరు కారణంగా బీసీ ఐక్య వేదిక రసాభాసగా మారింది. సీనియర్ నేత వీహెచ్ సమక్షంలోనే సాజిద్ ఖాన్, కంది శ్రీనివాస్ రెడ్డి వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇటీవల ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీన్ని సాజిత్ ఖాన్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ విషయంపై ఇరువర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇవేళ జరుగుతన్న సభలో ఇరువర్గాలు వాగ్వివాదానికి దిగాయి.

Advertisements
Controversy in the Adilabad congress bc united platform meeting
Controversy in the Adilabad congress bc united platform meeting

అది కాస్త తపులాటకు దారి తీసింది. కంది శ్రీనివాస్ రెడ్డి వీహెచ్ మీదకు వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. సభావేదిక నుండే తనపై దౌర్జన్యం జరగడంపై వీహెచ్ ప్రియాంక గాంధీకి ఫోన్ చేసి ఇక్కడి విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం. సమావేశంలో తోపులాట జరగడంతో విహెచ్ అక్కడి నుండి వెళ్లిపోయారు. బీసీ ఐక్య వేదికలో సీనియర్ నేత విహెచ్ ను  అడ్డుకోవడాన్ని పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తొంది. కంది శ్రీనివాస్ రెడ్డిపై డీసీసీ చర్యలు తీసుకోవాలని నేతలు సూచించినట్లు సమాచారం.

Advertisements

ISRO Chandrayan 3: స్వతంత్ర దినోత్సవంకి ఒక్కరోజు ముందు అద్భుత ఘట్టానికి చేరుకున్న చంద్రయాన్ 3…ఆగస్టు 14న చంద్రుడి కక్షలో కీలక మార్పు!


Share
Advertisements

Related posts

Revanth Reddy: రేవంత్ తీసుకునే నిర్ణ‌యంపై కాంగ్రెస్‌లో టెన్ష‌న్

sridhar

సిరియా నుంచి అమెరికా సేనల ఉపసంహరణ

Siva Prasad

కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనే నేను…

Siva Prasad